హైదరాబాద్లో మార్చి 17సా. 6గం.లకు నవలల ఆవిష్కరణ సభ
‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ నవలలు
సలీం రాసిన ‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ నవలల ఆవిష్కరణ సభ మార్చి 17 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైద రాబాద్లో జరుగుతుంది.
పాలపిట్ట బుక్స్