ఉత్తమ కథల సంపుటి ‘కథ-2018’ ఆవిష్కరణ సభ నవంబర్‌ 24 ఉ.10.30 గం.ల నుంచి శ్రీ వై.ఎన్‌. కళాశాల, పి.జి. సెమినార్‌హాల్‌, నర్సాపురంలో జరుగుతుంది. అధ్యక్షత: చినమిల్లి సత్యనారాయణ రావు. సభలో వంశీ, వెల్చేరు నారాయణరావు, కె.శివారెడ్డి, పొన్నపల్లి శ్రీరామారావు, కె.వెంకటేశ్వర్లు, కొప్పర్తి రాంబాబు తదితరులు పాల్గొంటారు.

వాసిరెడ్డి నవీన్‌