మల్లాది రామకృష్ణశాస్త్రి జావళీలు, విఏకె రంగా రావు ఎంపికచేసిన మల్లాది కథలు, నాట్యగీతాలు కూర్చి అల్లిన కదంబమాల ‘కేళీగోపాలమ్‌’ (సంస్కృతి, గుంటూరు ప్రచురణ) ఆవిష్కరణ సభ 2020 జనవరి 4 సా.6గం.లకు సప్తపర్ణి, రోడ్‌ నెం.8, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. పప్పు వేణుగోపాలరావు, జయ ప్రభ, మల్లాది రాజేశ్వరశాస్త్రి, విఏకె రంగారావు పాల్గొంటారు.

మోదుగుల రవికృష్ణ