‘నారంశెట్టి బాల సాహిత్య పీఠం’, పార్వతీపురం వారి బాల సాహిత్య పురస్కారం- 2019ను డి.కె. చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణలు స్వీకరి స్తారు. పురస్కార ప్రదాన సభ నవంబర్ 14న పార్వతీపురంలో జరుగుతుంది. గ్రహీతలను రూ.5 వేల నగదు, శాలువాతో సత్కరిస్తారు. ఎల్.ఆర్. స్వామి, కత్తిమండ ప్రతాప్ తదితరులు పాల్గొంటారు.
నారంశెట్టి ఉమామహేశ్వరరావుశ్వరరావు