కరీంనగర్లో జనవరి 5న ‘ముఝే ఏకాంత్మే జీనేదో’ కవిత్వ సంపుటి
నసీరుద్దీన్ కవిత్వ సంపుటి ‘ముఝే ఏకాంత్మే జీనేదో’ ఆవిష్కరణ సభ 2020 జనవరి 5 ఉ.10 గం.లకు ఫిలింభవన్, కరీంనగర్లో జరుగు తుంది. కందుకూరి అంజయ్య, గాజోజు నాగ భూషణం తదితరులు పాల్గొంటారు.
తెలంగాణ రచయితల వేదిక