నసీరుద్దీన్‌ కవిత్వ సంపుటి ‘ముఝే ఏకాంత్‌మే జీనేదో’ ఆవిష్కరణ సభ 2020 జనవరి 5 ఉ.10 గం.లకు ఫిలింభవన్‌, కరీంనగర్‌లో జరుగు తుంది. కందుకూరి అంజయ్య, గాజోజు నాగ భూషణం తదితరులు పాల్గొంటారు.

తెలంగాణ రచయితల వేదిక