హైదరాబాద్లో జూన్ 14న నవలా స్రవంతి
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘నవలా స్రవంతి’లో భాగంగా జూన్ 14 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో భాస్కరభట్ల కృష్ణారావు ‘వెల్లువలో పూచిక పుల్లలు’పై ఆడెపు లక్ష్మీపతి ప్రసంగం ఉంటుంది. అధ్యక్షత నందిని సిధారెడ్డి.
ఏనుగు నరసింహారెడ్డి