పాలడుగు రత్నాకర్‌ రావు కవితా సంపుటాలు ‘తడబడుతూ, అడుగిడుతూ’, ‘జ్ఞాపకాల దొంతరలు’ ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 1 ఉ.11గం.లకు పద్మాలయా రెసిడెన్సీ, జనగామలో జరుగుతుంది. ఆవిష్కర్త నెల్లుట్ల కృష్ణారావు.

రత్నాకర్‌