వెల్దండి శ్రీధర్‌ కథా సంపుటి ‘పుంజీతం’ ఆవిష్కరణ సభ నవంబర్‌ 21 సా.5.30గం.లకు రవీంద్ర భారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, పత్తిపాక మోహన్‌, మామిడి హరికృష్ణ, సూర్యా ధనంజయ్‌ తదితరులు పాల్గొంటారు.

దక్కన్‌ సాహిత్య సభ