హైదరాబాద్లో నవంబర్ 21న ‘పుంజీతం’ కథాసంపుటి ఆవిష్కరణ
వెల్దండి శ్రీధర్ కథా సంపుటి ‘పుంజీతం’ ఆవిష్కరణ సభ నవంబర్ 21 సా.5.30గం.లకు రవీంద్ర భారతి, హైదరా బాద్లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, పత్తిపాక మోహన్, మామిడి హరికృష్ణ, సూర్యా ధనంజయ్ తదితరులు పాల్గొంటారు.
దక్కన్ సాహిత్య సభ