శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారాన్ని 2019 సంవత్సరానికి ‘సీమేన్’ కథా సంపుటికి అద్దేపల్లి ప్రభు స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ 2020 జనవరి 5 ఉ.10.30గం.లకు అనంతపురం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుగుతుంది. సభలో యం. ప్రగతి, తెలకపల్లి రవి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణ స్వామి, తదితరులు పాల్గొంటారు. పురస్కార ప్రదాతలు ఆర్. విమల, శాంతి నారాయణ.
శాంతి నారాయణ