‘భారత కవనం’ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం

 

 

‘భారత కవనం’ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం, సదస్సు, జన కవనం కార్యక్రమం మార్చి 15 ఉ.10 నుంచి ఎం.బి.విజ్ఞాన కేంద్రం, విజయవాడలో జరుగుతుంది. కడియాల రామమోహన్‌ రాయ్‌, తెలక పల్లిరవి, కె.ఎస్‌.లక్ష్మణరావు, కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారు.

వొర ప్రసాద్‌