తెలంగాణ దళిత సాహిత్యం, సంస్కృతి, కళారూపాలపై సదస్సు

ఈ రెండు రోజుల సదస్సు మార్చి 18, 19 తేదీల్లో దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌, కె.శ్రీనివాస్‌, జూపాక సుభద్ర, గుఱ్ఱం సీతారాములు, దాసరి రంగ, పి. కనకయ్య, నందిగామ నిర్మల కుమారి, తైదల అంజయ్య, గడ్డం మోహన్‌ రావు తదితరులు పాల్గొంటారు. 

 


జె. చెన్నయ్య