నెల్లూరులో ఆగస్టు 10న సోమసుందర్ స్మారక సదస్సు
ఆవంత్స సోమసుందర్ స్మారక సదస్సు ఆగస్టు 10 సా.6గం.లకు నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని రేబాల లక్ష్మీనరసారెడ్డి భవనంలో జరుగుతుంది. మోపూరు వేణుగోపాలయ్య, విఠపుబాలసుబ్రహ్మణ్యం, శశికాంత్ శాతకర్ణి, హెచ్.యస్.వి.కె. రంగారావు తదితరులు పాల్గొంటారు.
నెల్లూరు సాహితీ మిత్రులు