యస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతిచిహ్నంగా ‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ, గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరం లో అక్టోబరు 18 ఉ. 11 గం.లకు ‘బాలూ.... పాటవై వచ్చావు భువనానికి’ అనే సంచికను ఆవిష్కరిస్తారు. ఇందులో బాలుపై పత్రికలలో వచ్చిన వ్యాసాలను; మిత్రులు, సహచరులు, అభిమానులు ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను; బాలూ ప్రసార మాధ్యమాలలో యిచ్చిన ఇంట ర్వ్యూలను పొందుపరిచారు. సర్రాజు బాలచం దర్, వాసిరెడ్డి విద్యాసాగర్, మోదుగుల రవి కృష్ణ, పిన్నమనేని మృత్యుంజయరావు పాల్గొంటారు.
మోదుగుల రవికృష్ణ