గాంధీ 150వ జయంతి సంవత్సర సందర్భంగా ‘తెలుగు సాహిత్యం, సంస్కృతి-గాంధీ ప్రభావం’ పేరిట రెండు రోజుల సదస్సు మార్చి 2, 3 తేదీల్లో గాంధీ క్షేత్రం, అవనిగడ్డ, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. ప్రారంభ సభ మార్చి 2న ఉ.10గం.లకు. కె.శ్రీనివాసరావు, మండలి బుద్ధప్రసాద్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, దీర్ఘాసి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొంటారు.

- వాసిరెడ్డి నవీన్‌