జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వారు 12 మంది రచయితలకు, కవులకు జూన్‌ 19 సా.6గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌ లో ‘జైనీ శకుంతల స్మారక పురస్కారాలు’ ప్రదానం చేసి పదివేల నగదుతో సత్కరించనున్నారు. అంపశయ్య నవీన్‌కు జీవన సాఫల్య పురస్కారం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రభాకర్‌ జైనీ నవల, కథా సంపుటాల ఆవిష్కరణ ఉంటుంది. మాడ భూషి శ్రీధర్‌, బిక్కికృష్ణ, ఏ.ఎన్‌. జగన్నాథ శర్మ, సుధామ పాల్గొంటారు.

 

ప్రభాకర్‌ జైనీ