తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారం
శ్రీమతి తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారాన్ని కొండపల్లి నీహారిణి స్వీకరిస్తారు. ప్రదాన సభ మార్చి 16 సా.6గం.లకు దేవులపల్లి రామాను జరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్రోడ్, హైదరా బాద్లో జరుగుతుంది. సభలో ఎల్లూరి శివారెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య, సుమతీ నరేంద్ర తదితరులు పాల్గొంటారు.
జె. చెన్నయ్య