మహ్దూమ్ నేషనల్ అవార్డు
సిటీ కాలేజి మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డును సుద్దాల అశోక్ తేజ అందుకుంటారు. ప్రదానోత్సవ సభ మార్చి 4 ఉ.11గం.లకు గ్రేట్ హాల్, ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్లో జరుగుతుంది. వి.విజయలక్ష్మి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోయి కోటేశ్వరరావు, విప్లవ్దత్ శుక్లా, యాకూబ్ పాల్గొంటారు.
యాకూబ్