తెలంగాణ సాహిత్య అకాడమి- సాహితీ సమితి, పరిగి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పదసంకీర్తన సాహిత్య సదస్సు జూన్ 23 ఉ.9.30గం.ల నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్, నస్కల్ రోడ్, పరిగిలో జరుగు తుంది. ప్రారంభ సమావేశంలో పి. భాస్కర యోగి ‘తెలంగాణ పద సంకీర్తనలు’ గ్రంథా విష్కరణ ఉంటుంది. కసిరెడ్డి వెంకటరెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, వేంకటదాసులవారు తదితరులు పాల్గొంటారు.
బి. నర్సయ్య