‘మధురపద్మాలు’ బడిపిల్లల కవితలు

 

జక్కాపూర్‌ బడి పిల్లల కవితలతో వేసిన పుస్తకం ‘మధురపద్మాలు’ ఆవి ష్కరణ సభ మార్చి 12 ఉ.11.30ని.లకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జక్కాపూర్‌లో జరుగుతుంది. రాళ్ళబండి పద్మయ్య, బైస దేవదాస్‌, దుర్గం పర్శరాములు, మాడుగుల మురళీధరశర్మ తదితరులు పాల్గొంటారు.

 

జక్కాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల