పుష్యమీ సాగర్ రెండవ కవితా సంపుటి ‘పునరావృత దృశ్యం’ ఆవిష్కరణ సభ జూన్ 23 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్లో జరుగుతుంది. శిలాలోలిత, సుద్దాల అశోక్ తేజ, ఎం.నారాయణశర్మ, ఎస్. హరగోపాల్, విరించి విరివింటి పాల్గొంటారు.
కవిసంగమం