సి.భవానీదేవి రాసిన ‘స్వాతంత్ర్యానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ’ ఆవిష్కరణ సభ జూన్ 20 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్లో జరుగుతుంది. ఎన్.గోపి, మామిడి హరికృష్ణ, వోలేటి పార్వ తీశం, ఎస్వీరామారావు, ఎస్. స్వయంప్రభ, ఎస్. రఘు, పి.జ్యోతి పాల్గొంటారు.
మద్దాళి రఘురామ్