Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
కథా ప్రక్రియ పరంపరగా సాగాలి : మామిడి హరికృష్ణ
కథా ప్రక్రియ పరంపరగా సాగాలి : మామిడి హరికృష్ణ
రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):
కథా ప్రక్రియ పరంపరగా సాగాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో గోదావరి ప్రచురణల ఆధ్వర్యంలో కొత్త రచయితలు ప్రవల్లిక రచించిన ‘చెత్త కథలు’, మహేష్ పొలోజు రచించిన ‘మనసు నేసిన కథలు’ పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ పుస్తకాలను ఆవిష్కరించి రచయితలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ రచయితలు కథా ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువ సాహితీవేత్తలు కొత్తరకమైన కథలు రాయాలని చెప్పారు. ప్రముఖ యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ కథలు రాసేవాళ్లు ఉండాలంటే కథలు చదివే వాళ్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు యువ రచయితలు పుస్తక రచయితలను సత్కరించి అభినందించారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.