Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘సమాజ వికాసానికి పుస్తకాలు దోహదం’
‘సమాజ వికాసానికి పుస్తకాలు దోహదం’
హిమాయత్నగర్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
సమాజ వికాసానికి పుస్తకాలు ఎంతో దోహదపడతాయని మాజీ మంత్రి టి.దేవేందర్గౌడ్ అన్నారు. సోమవారం హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ కార్యాలయంలో బీసీసీఈ సంస్థ ముద్రించిన మండల్ నివేదిక (సంక్షిప్తం) పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బీసీలు మరింత చైతన్యవంతులై ప్రగతి సాధించేందుకు మహనీయుల పోరాటం, జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి మురళి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, పీఎల్.విశ్వేశ్వరయ్య, సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్, గ్రేటర్ కార్యదర్శి చిరుకలి శంకర్, నాయకులు మన్నారం నాగరాజు, నరేందర్గౌడ్, ఉ.సాంబశివరావు, ఫైళ్ల ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.