తెలుగు రచయితలు తమపుస్తకాలను డిసెంబర్‌ 23 - జనవరి 1 మధ్య జరగ నున్న హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ప్రదర్శనకు, అమ్మకానికి ఉంచవచ్చును. ప్రతి రచయిత ప్రత్యేక రుసుముతో ఐదు కాపీల చొప్పున ప్రదర్శనలో ఉంచవచ్చు. పుస్తకాలను 30శాతం తగ్గింపుతో ఇవ్వాలి. దీనికి అంగీకరించే రచయితలు డిసెంబర్‌ 10 లోపు చిక్కడపల్లి నవతెలంగాణ పుస్తకశాలలో పుస్తకాలను ఇచ్చి తగిన రశీదు పొందవచ్చు.

వివరాలకు: నవతెలంగాణ బుక్‌హౌస్‌, 1-8-558/4, పిస్తా హౌస్‌ ప్రక్క సందు, చిక్కడపల్లి, హైదాబాద్‌-20. ఫోన్‌: 94900 99373.కె. చంద్రమోహన్‌