Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘కథానిక జీవి వేదగిరి రాంబాబు’
‘కథానిక జీవి వేదగిరి రాంబాబు’
చిక్కడపల్లి, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి):
కథానికాజీవి డా.వేదగిరి రాంబాబు అని వక్తలు పేర్కొన్నారు. ఎంవీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాయగానసభలో సుప్రసిద్ధ రచయిత, కథానికాజీవి డా.వేదగిరి రాంబాబు సాహిత్య వ్యక్తిత్వం, చైతన్యంపై ప్రసంగ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో సాహితీవేత్త విహారి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వేదగిరి రాంబాబు కథానిక కోసం ఎంతో కృషి చేశారన్నారు. కథానికా రచనలు చేయడంతోపాటు కథానిక రచయితలను ప్రోత్సహించారన్నా రు. కథానికా సదస్సులు నిర్వహించారని, ఊరూరా సదస్సులు నిర్వహించి ఈ సాహిత్యం కోసం ఎంతో తపించారన్నారు. చివరి వరకూ కథానిక కోసం ఆయన పడ్డ కృషి ఎంతో గొప్పదన్నారు. ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పదన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి విహారిని సన్మానించారు. రాంబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.