జస్టిస్ బి. చంద్రకుమార్ రాసిన ‘యువ న్యాయవాదుల విజయా నికి మార్గదర్శకాలు’ పుస్తక
ఆవిష్కరణ సభ అక్టోబర్ 21 ఉ.11 గంటలకు ప్రెస్క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్లో జరుగుతుంది.
జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి, జస్టిస్ పి. వెంకటరామరెడ్డి, జస్టిస్ జి. చంద్రయ్య, జస్టిస్ ఎం.వెకటేశ్వరరెడ్డి,
మాడభూషి శ్రీధర్, జస్టిస్ వామన్ రావు, జస్టిస్ యతిరాజులు తదితరులు పాల్గొంటారు.
బెజ్జారం ప్రతిభ