మల్లెతీగ పురస్కారం కోసం కవితలను ఆహ్వానిస్తున్నాం. ప్రధాన పురస్కారం రూ.5వేలు, మరో ఐదుగురికి తలో వెయ్యి ఆత్మీయ పురస్కారం. సామాజికాంశాల్ని స్పృశించే కవితలను చిరునామా: కలిమిశ్రీ, డోర్‌ నెం.41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ- 520 013కు డిసెంబర్‌ 15లోగా పంపాలి. 

మరిన్ని వివరాలకు

92464 15150

కలిమిశ్రీ