మల్లెతీగ పురస్కారానికై కవితలకు ఆహ్వానం
మల్లెతీగ పురస్కారం కోసం కవితలను ఆహ్వానిస్తున్నాం. ప్రధాన పురస్కారం రూ.5వేలు, మరో ఐదుగురికి తలో వెయ్యి ఆత్మీయ పురస్కారం. సామాజికాంశాల్ని స్పృశించే కవితలను చిరునామా: కలిమిశ్రీ, డోర్ నెం.41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ- 520 013కు డిసెంబర్ 15లోగా పంపాలి.
మరిన్ని వివరాలకు
92464 15150
కలిమిశ్రీ