కాళీపట్నం రామారావు 97వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కథల పోటీకి తెలుగు రాష్ట్రాల విద్యా ర్థినీ విద్యార్థుల నుంచి కథలను ఆహ్వానిస్తున్నాం. మూడు విభాగాల్లో-తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, పోస్ట్‌ డిగ్రీ విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. కథలను యూనికోడ్‌లో టైప్‌ చేసి అక్టోబర్‌ 15లోగా ఈమెయిల్‌:kvsprasad1960@gmail. comకు పంపాలి. ఇంకా వివరాలకు: 94405 13637.

కారా యజ్ఞం ప్రచురణలు