వేదగిరి రాంబాబు కథానికా పురస్కారానికి 2020 సంవత్సరా నికిగాను ఎం.దేవేంద్ర (హైదరాబాద్‌) రాసిన ‘అడుగులు’ కథా సంపుటి ఎంపికైంది. శ్రీవిహారి న్యాయ నిర్ణేత. పురస్కారంగా రూ.5వేల నగదు, శాలువా, సత్కారం ఉంటాయి. అక్టోబర్‌ 14న జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరుగుతుంది.

సింహప్రసాద్‌