ఉర్దూతో సహా తొమ్మిది భాషలకు చెందిన ఇరవై కథల పుస్తకమిది. మనిషి బతుకు లోతుల్ని, ఆ లోతులో తొంగిచూసే బాధల్ని వెతికిపట్టుకున్న కథలివి. నోబెల్‌ బహుమతి గ్రహీతలు ఐజక్‌ బషేవిస్‌ సింగర్‌, యసనారి కవాబాటా, లుయిగీ పిరాండెలో, డోరిస్‌లెస్సింగ్‌లాంటివారు రాసిన దేశ దేశాల ఉత్తమ కథలిందులో ఉన్నాయి. ఇందులోని చాలా కథల్లో హాస్య ధోరణి కనిపిస్తుంది.

 

అమెరికా కొడుకు–మరిన్ని కథలు (ప్రపంచ కథ)
వివిధ భాషలలో ప్రసిద్ధ రచయితల కథలు
సేకరణ, తెలుగు కథనం కె.బి.గోపాలం
ధర 150 రూపాయలు
పేజీలు 160
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు