వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టే నవల ‘తోడొకరుండిన’. నాలుగు జిల్లాలకు చెందిన నలుగురు స్నేహితురాళ్ళ జీవిత ప్రయాణం ఈ నవల. పదిమందికీ మంచిని పంచాలని తపించే నలుగురు స్నేహితురాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో రసవత్తరంగా చెప్పారు రచయిత్రి. బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలూ, ఉన్నత వ్యక్తిత్వం, సింప్లిసిటీ చాటాచెప్పే పాత్రల సమాహారమిది.

తోడొకరుండిన
పోలంరాజు శారద
ధర 120 రూపాయలు
పేజీలు 208
ప్రతులకు జ్యోతివలబోజు, హైదరాబాద్‌ సెల్‌ 80 963 10 140