విశాఖ కథా తరంగాలుకథా సంకలనం
విశాఖ రచయిత సంఘం కొత్త కాంతులు సంతరించుకుంది. అడపా రామకృష్ణగారి క్రియాశీల సాహితీ కర్తృత్వంలో తొలివిడతగా ఇరవై కథల ఈ సంకలనం వెలువడింది. మలి విడత 18 కథలతో మరో సంకలనం రానున్నది. సమష్టి ఆర్థిక కృషితో విశాఖ కథా రచయితలు సాధించిన విజయమిది.
-విశాఖ రచయితల సంఘం
ధర: 100 రూపాయలు
పేజీలు: 136
ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు, సంఘ కార్యదర్శి అడపా రామకృష్ణ, దొండపర్తి, విశాఖపట్నం-16సెల్: 95052 69091