గుంటూర్‌లో మార్చి 1న ‘గుండెలో నదులు నింపుకొని’ కవిత్వంరావి రంగారావు కవిత్వం ‘గుండెలో నదులు నింపుకొని’ ఆవిష్కరణ సభ మార్చి 1 సా.6గం.లకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదిక మీద జరుగుతుంది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, బైస దేవదాస్‌, పాపినేని శివశంకర్‌, రావెల సాంబశివరావు పాల్గొంటారు.

-అమరావతి సాహితీ మిత్రులు