ఎ.కె.ప్రభాకర్ సంపాదకత్వంలో ‘బహుళ’ సాహిత్య విమర్శ (సిద్ధాంతాలు, ప్రమే యాలు, పరికరాలు) పుస్తకావిష్కరణ మే 12 సా.6గం.లకు హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరాబాద్ నందు జరుగుతుంది. అధ్యక్షత జి. హర గోపాల్; ఆవిష్కరణ కె. శ్రీనివాస్; వక్తలు జూపాక సుభద్ర, కృష్ణ మోహన్ బాబు, సూరేపల్లి సుజాత, యాకూబ్.
- పర్స్పెక్టివ్స్