హైదరాబాద్లో ఆగస్టు 14న కాళేశ్వరం ప్రాజెక్టుపై పుస్తకావిష్కరణ
చాటింపు సంస్థ ప్రచురణ ‘కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రచన సరైనదేనా?’ లఘు పుస్తకం ఆవిష్కరణ సభ ఆగస్టు 14 ఉ.10.30గం.లకు టిపిఎస్కె, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదు నందు జరుగుతుంది. జి లక్ష్మీనారాయణ, గుజ్జ భిక్షం, జయధీర్ తిరుమలరావు, జి. లక్ష్మణ్ తదితరులు పాల్గొంటారు.
ఎ. వినాయక్ రెడ్డి