గుంటూరులో సెప్టెంబర్ 24న ‘జాషువా సాహిత్య పురస్కారం 2018’
గుర్రం జాషువా 123వ జయంత్యుత్సవం సందర్భంగా జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలోసెప్టెంబర్ 24 ఉ.10గం.లకు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆడిటోరియం, గుంటూరులో జరిగే సభలోకోయి కోటేశ్వరరావు జాషువా సాహిత్య పురస్కారాన్ని స్వీకరిస్తారు. నక్కా ఆనంద్ బాబు,డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొంటారు.
పి.వి. రమణ