విశాఖలో మే 19న ‘కప్పస్తంభం’ కథా సంపుటి
చింతకింది శ్రీనివాసరావు రాసిన ‘కప్పస్తంభం’ కథా సంపుటి ఆవిష్కరణ సభ విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో మే 19 సా.6గం.లకు విశాఖపట్నం ద్వారకానగర్లోని విశాఖ పౌరగ్రంథాలయంలో జరుగుతుంది. జి. రఘురామారావు, జి.ఎస్.ఎన్. రాజు, వంగల హర్షవర్ధన్, ప్రయాగ సుబ్రహ్మణ్యం, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొంటారు.
- జి. రఘురామారావు