34వ మూడు తరాల కవి సంగమం ఆగస్టు 20 సా.6గం.లకు గోల్డెన్ థ్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్ నందు జరుగుతుంది. జూపల్లి ప్రేంచంద్, వనపట్ల సుబ్బయ్య, ధర్ మురళి, రజిత కొమ్ము, గరిగె రాజేష్ పాల్గొంటారు. అశోక్ అవారి కవితా సంపుటి ‘సహజ వాక్యం’ ఆవిష్కరణ ఉంటుంది.
- యాకూబ్