శ్రీసిరి కల్చరల్‌ ఫౌండేషన్‌, త్యాగరాయ గానసభ, కళారాజ్‌ మీడియా్క్షఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో శ్రీవిళంబి-ఉగాది ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 26 సా.5.40నిలకు కళాసుబ్బారావు కళావేదిక, శ్రీత్యాగరాయ గానసభ, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి కొలకలూరి ఇనాక్‌, సభాధ్యక్షులు హన్మంతరాయ శర్మ, విశిష్ట అతిథి వి.ఎస్‌. జనార్థనమూర్తి. పురస్కార గ్రహీతలు: ములుగు కుమారస్వామి, ఇదారం శ్రీనివాసరావు, తిప్పినేని రామదాసప్ప నాయుడు, అంబల్ల జనార్థన్‌, కె. నాంచారయ్య, దేవసేన. 

 

- బి. రామచంద్రరావు