గ్రంథాలయోద్యమ నాయకులు పాతూరి నాగభూషణం పురస్కారాన్ని సన్నిధానం నరసింహశర్మ స్వీకరిస్తారు. ఈ సభ ఆగస్టు 20 సా.5.30గం.లకు ఠాగూర్‌ స్మారక గ్రంథాలయం, గవర్నర్‌ పేట, బందరు రోడ్‌, విజయవాడ నందు జరుగుతుంది. మండలి బుద్ధ ప్రసాద్‌, దాసరి రాజా మాస్టారు, పి. పార్వతి, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు పాల్గొంటారు.

- రావి శారద