విశాఖలో నవంబర్ 26న ‘పద్మవ్యూహం’ కవితా సంపుటి
వి.వి. కూర్మారావు కవితా సంపుటి ‘పద్మ వ్యూహం’ ఆవిష్కరణ నవంబర్ 26 సా.5.30ని.లకు విశాఖ పౌర గ్రంథాల యం, మినీ ఏసీ హాల్లో జరుగుతుంది. సభాధ్యక్షులు అడపా రామకృష్ణ, ఆవి ష్కర్త తుర్లపాటి రాజేశ్వరి, ఆత్మీయ అతిథి ఎల్.ఆర్. స్వామి, సమీక్షకులు డి.వి. సూర్యారావు.
- విశాఖ రచయితల సంఘం