సహజ సాంస్కృతిక సంస్థ, విజయనగరం ఆధ్వర్యంలో షానామా మహాభారతం పుస్తకావిష్కరణ, కీశే ఉపాథ్యాయుల అప్పల నరసింహమూర్తి జయంత్యోత్సవం డిసెంబర్‌ 1 సా.6గం.లకు అరవిందాశ్రమం, కోట, విజయనగరం నందు జరుగుతాయి. సభాధ్యక్షులు వాడ్రేవు వీరలక్ష్మి, ఆవిష్కర్త వాడ్రేవు చినవీరభద్రుడు, పుస్తక పరిచయం మోదుగుల రవికృష్ణ, ఉపాథ్యాయుల సాహిత్య పరిచయం సంగనభట్ల నరసయ్య

- ఎన్‌.కె. బాబు