శిఖామణి ఆరుపదుల సందర్భంగా డిసెంబర్ 3 సా.6గం.లకు హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శిఖామణి రచనలు ‘ఒక మాట చెప్పివెళ్లు’, ‘సంజీవని’, ‘ప్రయోగవాది పఠాభి’ ఆవిష్కరణ జరుగుతుంది. కె.వి. రమణాచారి, నందిని సిధారెడ్డి, ఎన్.గోపి, మామిడి హరికృష్ణ, కె. శివారెడ్డి, గోరటి వెంకన్న, యాకూబ్, అక్బర్ తదితరులు పాల్గొంటారు.
- కవిసంధ్య