శ్రీకాకుళంలో నవంబర్ 26న ‘తరంగ ధ్వానాలు’ ఆవిష్కరణ
గార రంగనాథం రాసిన ‘తరంగ ధ్వానాలు’ పద్యాల పుస్తకం ఆవిష్కరణ నవంబర్ 26 ఉదయాన్న శ్రీకాకుళం జిల్లా రాజాంలోగల విద్యానికేతన్ పాఠశా లలో జరుగుతుంది. ఆవిష్కర్త దామెర వెంకటరావు. కార్యక్రమంలో గంటేడ గౌరునాయుడు, మేడూరి సూర్య సత్యనా రాయణమూర్తి తదితరులు పాల్గొంటారు.
- రాజాం రచయితల వేదిక