గార రంగనాథం రాసిన ‘తరంగ ధ్వానాలు’ పద్యాల పుస్తకం ఆవిష్కరణ నవంబర్‌ 26 ఉదయాన్న శ్రీకాకుళం జిల్లా రాజాంలోగల విద్యానికేతన్‌ పాఠశా లలో జరుగుతుంది. ఆవిష్కర్త దామెర వెంకటరావు. కార్యక్రమంలో గంటేడ గౌరునాయుడు, మేడూరి సూర్య సత్యనా రాయణమూర్తి తదితరులు పాల్గొంటారు.

- రాజాం రచయితల వేదిక