హైదరాబాద్,ఆంద్రజ్యోతి: హైదరాబాద్‌ కవుల వేదిక ఆధ్వర్యంలో నలభై ఏడు మంది కవుల కవిత్వంతో ‘గునుగు పూల పొద్దు’ కవితా సంకలనం ఆవిష్కరణ సభ - హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత హాల్‌, తిలక్‌నగర్‌, అబిడ్స్‌లో సాయంత్రం 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలొ నాళేశ్వరం శంకరం, అమ్మంగి వేణుగోపాల్‌, బి.నరసింగరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొంటారు.