భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కవిసంధ్య సంయుక్త నిర్వహణలో బియాస్‌ నది మృతులపై శిల్పా జగదీష్‌ సంపాదకత్వంలో వెలువడిన ‘కన్నీటివాగు’ కవితా సంకలనం ఆవిష్కరణ జూన్‌ 8, 2017 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. నాయిని నర్సింహారెడ్డి, కె.శివారెడ్డి, మామిడి హరికృష్ణ, శిఖామణి, బైస రాదాసు, గుడిపాటి తదితరులు పాల్గొంటారు.
- శిల్పాజగదీష్‌