హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:నాదస్వరం, వైదిక పండిట్‌ ఎంఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌ పురోహితులుచే హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం, వేదపఠనం, అనంతరం... ఉగాది పురస్కారాల ప్రదానం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ(చిక్కడపల్లి)లో... సాయంత్రం 5 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో అతిథులుగా పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొంటారు.