మా గోఖలే (మాధవపెద్ది గోపాల కృష్ణ గోఖలే) శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో శత జయంతి సభ, ‘మా కథలు- 2016’ కథాసంకలనం ఆవిష్కరణ సెప్టెంబర్‌ 19 ఉ.10గం.లకు గోఖలే జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా నందు జరుగుతుంది. బి.హనుమారెడ్డి, మాధవపెద్ది ప్రమోద్‌, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, పాపినేని శివశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

-చలపాక ప్రకాష్‌