హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:వీఎన్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో..వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారాల ప్రదానం -5-1-2017న త్యాగరాయ గానసభ(చిక్కడపల్లి)లో సాయంత్రం  6 గంటలకు  జరుగను. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షడుగా కె.వి.రమణ  వ్యవహరించగా, అతిథులుగా పద్మా దేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, కె.లక్ష్మణ్‌, పరుచూరి వెంకటేశ్వర రావు పాల్గొంటారు.