హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: సౌత జోన్‌ కల్చరల్‌ సెంటర్‌, తంజావూర్‌ & శిల్పారామం ఆధ్వర్యంలో ‘ఉగాది ఉత్సవం’ - 
సాగి కమలాకర శర్మ (వేదిక్‌ ఆస్ట్రాలజర్ & ఆస్ట్రాలజీ కన్సల్టెంట్‌)చే పంచాంగశ్రవణం, స్మితామాధవ్‌& బృందంచే ‘రుతు శోభ’ భరతనాట్య ప్రదర్శన...కార్యక్రమాలు హైదరాబాద్‌లోని అంఫి థియేటర్‌ (శిల్పారామం)లో సాయంత్రం 5  గంటల 30 నిమిషాలకు జరుగును.